Friday, March 29, 2024

ములుగు : భార్య‌, అత్త‌పై భ‌ర్త క‌త్తితో దాడి : ఒక‌రు మృతి

భార్య‌, అత్త‌పై భ‌ర్త క‌త్తితో దాడి చేయ‌గా, అందులో ఒక‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ములుగు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వెంక‌టాపురం మండ‌లం కొండాపురంలో జ‌రిగింది. భార్య‌, అత్త‌పై భ‌ర్త క‌త్తితో దాడి చేయ‌గా, అదే సంద‌ర్భంలో అడ్డొచ్చిన మ‌రో మ‌హిళ కూడా క‌త్తిపోట్ల‌కు గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విషమంగా ఉంది. అయితే మృత‌దేహంతో రోడ్డుపై బంధువులు ధ‌ర్నా చేస్తున్నారు. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement