Saturday, April 20, 2024

మోడీ ప్రభుత్వానికి ఘోరీ కడతాం

తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనకుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఘోరీ కడతామని వరంగల్ తూర్పు శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ హెచ్చరించారు. వరి ధాన్యం విషయంలో కేంద్రం అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల పిలువు మేరకు వరంగల్ -ఖమ్మం రోడ్ పై ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement