Thursday, April 25, 2024

భద్రాద్రి రామ‌య్య‌ను దర్శించుకున్న ఎమ్మెల్యే అరూరి

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలోని శ్రీ సీతారాచంద్ర స్వామి వారిని ఉత్తర ద్వారమున కుటుంబ సమేతంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సoదర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరంలో వరంగల్ జిల్లా ప్రజానీకం, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ సీతారామచంద్ర స్వామి వారిని వేడుకున్నట్లు వారి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement