Saturday, April 20, 2024

మంత్రి సత్యవతి రాథోడ్‌కు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

తెలంగాణ గిరిజన శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆమెను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అయితే ఆమె అనారోగ్యానికి గురికావడంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement