Monday, April 15, 2024

అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ముందుగా సింగరాజుపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement