Saturday, March 23, 2024

వ‌రంగ‌ల్ ఎంజీఎంలో సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి క్యాజువాలిటీలో మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛీప్ విప్ దాస్యం వినయభాస్కర్, నగర మేయర్ సుధారాణి, శాసనమండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య, జిల్లా కలెక్టర్ గోపి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement