Thursday, March 28, 2024

వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు

కరీమాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు దహనం నేపథ్యంలో వరంగల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం వరంగల్ రైల్వే స్టేషన్ లో ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో జీఆర్ పీ ఆర్ పీ ఎఫ్ నగరంలోని పోలీసులతో కలిసి విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖలో అగ్నిపథ్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement