Friday, March 29, 2024

ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన మాజీ సీఎం చంద్రబాబు..

గూడూరు (ప్రభ న్యూస్) : మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఆక్సిజ‌న్ ప్లాంట్ ప్రారంభ‌మైంది. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 50 లక్షల విలువచేసే ఆక్సిజన్ ప్లాంట్ మంజూరైంది. దీన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇవ్వాల‌ వర్చువల్ విధానంలో రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ తో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మరింత చేరువలో వైద్యసేవలు అందుతాయని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement