Thursday, April 18, 2024

వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం గౌడ్ క‌న్నుమూత‌

వ‌ర్థ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే మాచ‌ర్ల జ‌గ‌న్నాథం క‌న్నుమూశారు..గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. జగన్నాథం వర్థన్నపేట నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాచర్ల జగన్నాథం మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement