Saturday, April 20, 2024

సీతారామచంద్ర స్వామికి వెండి పళ్ళెం బహూకరణ

ములుగు జిల్లా వాజేడు నాగరం గ్రామంలో కొలువై సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీకి ఓ భక్తుడు వెండి పళ్లెం అందించారు. వాజేడు నాగారం గ్రామానికి చెందిన స్వర్గీయ సాగి శకుంతలా దేవి జ్ఞాపకార్థం వారి కుమారులు సాగి సూర్యనారాయణరాజు (ప్రసాద్ బాబు), సాగి వెంకటరామరాజు (సురేష్) సుమారు 80,000 విలువచేసే వెండి పళ్ళెం, పట్టువస్త్రాలు బహూకరిస్తారు ఆలయ ధర్మకర్తకి అందజేశారు. ఈకార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement