Tuesday, April 16, 2024

అదుపుతప్పి డీసీఎం బోల్తా…

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోనీ అయ్యప్ప దేవాలయం సమీపంలో అదుపుతప్పి డీసీఎం బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. వరంగల్ నుండి నర్సంపేటకు వస్తున్న డీసీఎం అయ్యప్ప దేవాలయం వద్ద ఉన్న డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొడుతూ కిందికి పడింది. డ్రైవర్ సది గాయపడగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement