Wednesday, April 17, 2024

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..

మహబూబాబాద్, ప్రభ న్యూస్ క్రైమ్ : మహబూబాబాద్ జిల్లాలో యువకులను చేరదీసి క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న పలువురిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి ముఠాతోపాటు వీరికి నాయకత్వం వహిస్తున్న వ్య‌క్తుల‌ను పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement