Wednesday, April 17, 2024

Breaking : వాట‌ర్ ట్యాంక్ ఎక్కి రైతుల నిర‌స‌న‌

మహబూబాబాద్ జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న నేప‌థ్యంలో రైతులు రైతులు ఆందోళ‌న‌కు దిగారు. కొంతమంది జిల్లా రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ శివారు రాంసింగ్ తండాలో వాటర్ ట్యాంక్ ఎక్కి రైతులు నిరసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement