Wednesday, April 24, 2024

Breaking : భూపాలపల్లి కలెక్టరేట్ లో ఏసీబీ రైడ్..

భూపాలపల్లి, ప్రభ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆఫీస్‌లో ఏసీబీ దాడులు చేప‌ట్టింది. మంగళవారం రేగొండ ఏఎస్ఓ రఘుపతి రూ.2,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాoడెడ్ గా పట్టుకున్నారు. కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయానికి తీసుకవచ్చి అధికారులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement