Saturday, April 20, 2024

వరంగల్ లో కూలిన పాత భవనం.. ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు

తెలంగాణ రాష్ట్రంలోని ‍‍‍‍‍‍‍‍‍‍‍‍వరంగల్ జిల్లా చార్ బౌళిలో శనివారం ఓ పాత భవనంను కూల్చివేస్తున్నా క్రమంలో ఒక్కసారిగా భవనం కూలిపోయింది. దీంతో అందులో ఉన్న శ్రీనివాస్, జ్యోతి అనే ఇద్దరి కార్మికులకు గాయాలు కాగా.. ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. భవనం కింద మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు మృతులు ప్రకాష్, సునీతగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement