Saturday, April 20, 2024

కొండచిలువ కలకలం…

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ ప్రధాన రహదారిలో నిన్న వరదల్లో ఆర్యభట్ట పాఠశాల బస్సు చిక్కుకుంది. నీటి ప్రవాహం తగ్గడంతో బస్సును పరిశీలించగా బస్సు కింద భాగంలో కొండచిలువ, పెద్ద పాము తలదాచుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement