Saturday, April 20, 2024

రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తికి గాయాలు..

మహబూబాబాద్ : తొర్రూరు డివిజన్ దంతాలపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాదాచారుడిని లారీ ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో వ్యక్తికి తీవ్ర గాయాల‌య్యాయి. బాధితుడు తూర్పాటి శివరామ్ గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుని పోలీసులు ఆస్ప‌త్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement