Thursday, April 25, 2024

20 క్వింటాళ్ల న‌ల్ల బెల్లం స్వాధీనం

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో భారీగా న‌ల్లబెల్లంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండ‌లంలోని కాచికల్లు శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన న‌ల్ల బెల్లం స్థావ‌రంపై ప‌క్కా స‌మాచారం మేర‌కు పోలీసులు దాడులు చేశారు. అక్క‌డ‌ 20 క్వింటాళ్ల నల్ల బెల్లంను ఎక్సైజ్ సీఐ అశోక్, నెల్లికుదురు ఎస్సై క్రాంతికిరణ్ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement