Wednesday, April 24, 2024

ఎంజీఎం లో కరోనా కల్లోలం – 15 మంది హౌస్ సర్జన్ లకు పాజిటివ్

వరంగల్ – ఎంజిఎం లో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది . ఎంజీఎంలో 15 మంది పైగా హౌస్ సర్జన్ డాక్టర్ లకు కరోనా పాజిటివ్ గా తేలింది నలుగురు కి ఎంజీఎంలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ఐసో లేషన్ లో ఉంచారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement