Friday, March 29, 2024

Vikarabad : వేగవంతంగా అమరవీరుల స్తూపం నిర్మాణ ప‌నులు

వికారాబాద్ (ప్రభ న్యూస్): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన వారికోసం వికారాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీల స్థూపం నిర్మాణ ప‌నులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.. ఎమ్మెల్యే ఆనంద్ ..బీసీ కమిషన్ నెంబర్ శివప్రసాద్ పటేల్ ..వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అతిధి గృహంలో స్థలాన్ని పరిశీలించి స్థూపం ఏర్పాటు చేయాలని నిర్ధారించారు.ఇందుకు సంబంధించిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అమరుల స్థూపాన్ని ఈనెల 22వ తేదీన ప్రారంభించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement