Saturday, April 20, 2024

వైకుంఠ ఏకాద‌శి : తిరుమలకు క్యూ కట్టిన నేతలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలు కిటకిట లాడుతున్నాయి. ఉత్తర ద్వారా దర్శన నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తరలి వెళ్లారు. రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తిరుపతి నుండి కాలినడకన తిరుమల చేరుకున్నారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపోర్ రాజుతో పాటు పార్టీ నేతలు, కార్పొరేటర్లు తిరుమలకు తరలి వెళ్లారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement