Friday, April 26, 2024

యూవీకెన్ సంస్థకు ప్రభుత్వం అండ: కవిత

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను యూవీకెన్ సంస్థ ప్రతినిధులు కలిశారు. నిజామాబాద్ జనరల్ హాస్పిటల్‌లో యూవీకెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ ను ఏర్పాటు చేసిన క్రికెటర్ యువరాజ్ ‌సింగ్‌కు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యూవీకెన్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement