Friday, March 29, 2024

ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకలు : ఎమ్మెల్యే వివేకానంద

ఉర్సు ఉత్స‌వాలు మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌లు అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. ఈ రోజు తన నివాసం వద్ద 129-సూరారం డివిజన్ పరిధిలోని షాపూర్ నగర్ మార్కెట్టు వద్ద కొలువుదీరిన జిందా షా మదర్ చిల్లా 103వ ఉర్సు ఉత్సవాలు ఈ నెల 23న నిర్వహిస్తున్న సందర్బంగా గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ పెద్దలు అమీరఖాన్, ఎం.అరుణ్, సిద్ధికి, పద్మారావు, చోటు, వరుణ్ గౌడ్, మసూద్, ఆబిద్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement