Monday, April 15, 2024

వికారాబాద్ కు రానున్న.. కేంద్రమంత్రి ప్రహ్లాద జోషి

వికారాబాద్ ( ప్రభ న్యూస్): ఈనెల 23వ తేదీ సోమవారం నాడు వికారాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర రసాయన ఎరువుల.. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహల్లాద జోషి రానున్నారు. ఈ మేర‌కు మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొండ బాలకృష్ణారెడ్డి గార్డెన్ లో వికారాబాద్ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement