Saturday, April 20, 2024

ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీకి రెండు నామినేష‌న్లు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల సందడి మ‌రోసారి ప్రారంభ‌మైంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల‌ పర్వం ప్రారంభమైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీలకు అధికార పార్టీకి చెందిన పట్నం మహేందర్ రెడ్డి, శంభీ పూర్ రాజు సోమవారం నామినేషన్ లు వేశారు. ఈ నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు హాజర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement