Friday, April 26, 2024

లారీ ఢీకొని… ఇద్ద‌రు కూలీలు మృతి..

లారీ ఢీకొని ఇద్ద‌రు కూలీలు మృతిచెందిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట ప‌రిధిలోని మున‌గాల మండ‌లం అకుపాముల‌లో చోటుచేసుకుంది. జాతీయ ర‌హదారిపై ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మొక్క‌లు క‌ట్ చేస్తున్న కూలీల‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌మాదంలో మృతులు రామాపురానికి చెందిన వినోద‌, ధ‌న‌మ్మ‌గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement