Saturday, March 23, 2024

TS: లక్ష్మీనృసింహునికి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట ( ప్రభ న్యూస్‌ ) : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం స్వామి, అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన జరిపారు.

సుప్రభాతం అనంతరం అర్చకులు స్వామి వారిని ఆరాధించి అభిషేకం నిర్వహించారు. నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు జరిపారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement