Monday, March 18, 2024

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉండాలి: మహిళా ప్రజాప్రతినిధులు

టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేష‌న్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. పార్టీ అధ్యక్ష పదవికి ఈసారి కేసీఆరే ఉండాలని ఆయన పేరును ప్రతిపాదిస్తూ మహిళా ప్రజాప్రతినిధులు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, హరిప్రియా నాయక్, రేఖానాయక్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణితో పాటు తదితరులు నామినేషన్ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ తో నేను మాట్లాడా.. ప్రకాష్ రాజ్ పోటీ చేయొచ్చు: మంచు విష్ణు

Advertisement

తాజా వార్తలు

Advertisement