Tuesday, March 26, 2024

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ స్థానిక సంస్థ‌ల‌ ఎమ్మెల్సీకి టీఆర్ఎస్ రెండు నామినేష‌న్లు

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థులుగా కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల శాసన సభ్యులు డాక్టర్ సి.లక్ష్మరెడ్డి, నాగర్ కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, త‌దిత‌రులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement