Tuesday, April 16, 2024

ఎంపీ మాలోత్ కవితకు 6 నెలల జైలు శిక్ష

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టులో చుక్కెదురు అయింది. ఆమెకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానాను ప్రజా ప్రతినిధుల కోర్టు విధించింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాగా, రూ.10వేల జరిమానా చెల్లించిన ఎంపీ మాలోత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement