Tuesday, April 23, 2024

నాగార్జునసాగర్ తొలిరౌండ్ – 1475 ఓట్ల ఆధీక్యంలో టి ఆర్ ఎస్ అభ్య‌ర్ధి భ‌గ‌త్

నల్గొండ : రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు కీలకమైన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్‌ కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. తొలిరౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్య‌ర్ధి నోముల భ‌గ‌త్ ‌ 1475 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలిరౌండ్‌లో టీఆర్‌ఎస్‌‌కు 4,228, కాంగ్రెస్ 2,753 ఓట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement