Thursday, April 25, 2024

పెద్దపల్లిలో గులాబీ శ్రేణుల సంబరాలు

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయడానికి హర్షిస్తూ పెద్దపల్లిలో గులాబీ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు. బుధవారం పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో  టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement