Wednesday, March 27, 2024

తెలంగాణలో ఆరుగురు డీఎస్పీల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. సంగారెడ్డి ఎస్ డీపీఓగా రవీందర్ రెడ్డి, వైరా ఏసీపీగా రహమాన్, మల్కాజ్ గిరి ఏసీపీగా నరేష్ రెడ్డి, డీఎస్పీలు బాలాజీ, సత్యనారాయణ, శ్యామ్ ప్రసాద్ లు బదిలీ అయ్యారు. చీఫ్ ఆఫీస్ కు రిపోర్టు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement