Thursday, April 25, 2024

రేవంత్ బర్త్ డే: శ్రీవారి సేవలో టీ.పీసీసీ చీఫ్

తిరుమల శ్రీవారిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం తిరుమల వెంకన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

కాగా, తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, పూలదండలకు పెట్టే ఖర్చును అనాథలకు, పేదవారికి సహాయం చేయాలని అభిమాలనుకు రేవంత్‌రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. అభిమానులు తనను వ్యక్తిగతంగా కలిసి చెప్పే శుభాకాంక్షల కన్నా ఈ పని తనకు ఎంతో సంతృప్తి ఇస్తుందని రేవంత్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement