Friday, April 19, 2024

హైద‌రాబాద్‌లో టీఐఈ గ్లోబ‌ల్ స‌ద‌స్సు.. పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన మంత్రి కేటీఆర్

ఈ ఏడాది డిసెంబ‌ర్ 11వ తేదీ నుంచి 14వ తేదీ దాకా హైద‌రాబాద్‌లో టీఐఈ గ్లోబ‌ల్ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో టీఐఈ గ్లోబ‌ల్ స‌ద‌స్సు పోస్ట‌ర్‌ను మంత్రి కేటీఆర్ ఇవ్వాల (బుధ‌వారం) ఆవిష్క‌రించారు. వివిధ దేశాల నుంచి దాదాపు 3 వేల మంది ప్ర‌తినిధులు ఈ స‌ద‌స్సుకు హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తోంది. హైద‌రాబాద్ వేదిక‌గా ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్​లో పోస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement