Thursday, April 25, 2024

టీ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న వారికి పిలుపు వచ్చింది. కొందరు కాంగ్రెస్ నాయకులు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. మరికొందరు నాయకులు ఈరోజు ఉదయం ఢిల్లీ బయల్దేరారు. మధ్యాహ్నం ఆడిటర్లతో కాంగ్రెస్ నాయకులు సమావేశం కానున్నారు. షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరి, అంజన్ కుమార్, అనిల్ కుమార్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement