Thursday, April 25, 2024

అమెరికాలో జ‌రిగిన ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి

అమెరికాలో జ‌రిగిన ఓ ప్ర‌మాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి (25) అమెరికాలో జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో చ‌నిపోయాడ‌ని అత‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement