Friday, March 29, 2024

తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్… భారీగా పెరిగిన జీతాలు

తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల గౌరవ వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.28,719కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేతన పెంపు జులై 1 నుంచి వర్తింపజేస్తారని ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అగ్రిమెంట్ గడువును మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పొడిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement