Thursday, March 28, 2024

తెలంగాణలో ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు

తెలంగాణలో పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాన్ని 30 శాతం మేర పెరిగాయి. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేలు ఉండగా.. దానిని రూ.13వేలకు పెంచింది. ఎంపీటీసీలు, సర్పంచుల వేతనం రూ.6500కు పెరిగింది.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ బైపోల్: స్వరం పెంచిన ఈటల..

Advertisement

తాజా వార్తలు

Advertisement