Friday, March 29, 2024

ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు.. నేడు కలెక్టరేట్ల ముట్టడి

తెలంగాణలో 317జీవోకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు కలెక్టరేట్ల ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. ఉద్యోగుల ఆందోళనలకు కాంగ్రెస్, టీజేఎస్, వామపక్షాలు మద్దతు తెలిపాయి. ఉపాధ్యాయులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొనాలని టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement