Tuesday, April 23, 2024

15 ఏండ్ల లోపు పిల్ల‌ల‌కు టీఎస్ ఆర్టీసీ కానుక

జాతీయ బాల‌ల దినోత్స‌వంగా రాష్ట్రంలోని పిల్ల‌లంద‌రికీ టీఎస్ ఆర్టీసీ కానుక అందించింది.టీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌నార్ నిర్ణ‌యం తీసుకున్నారు. 15 ఏండ్ల లోపు వ‌య‌సున్న పిల్ల‌లంద‌రూ ఆదివారం అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేయొచ్చు ఈ ఒక్క‌రోజు ఏ బ‌స్సులోనూ పిల్ల‌ల‌కు టికెట్ అవ‌స‌రం లేద‌ని ఆర్టీసీ ఎండీ ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement