Saturday, April 20, 2024

Suryapet : అమర వీరుల స్థూపానికి.. మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు

పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. పరేడ్ గ్రౌండ్ లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు మంత్రి జగదీష్ రెడ్డి..శాంతి కపోతాలను ఎగర వేశారు.సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన త్రివర్ణ బెలూన్ లను గాలిలోకి వదిలారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్ పి రాజేంద్రప్రసాద్,ఆడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ .. సూర్యాపేట జడ్ పి చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్,శానంపూడి సైదిరెడ్డి ,మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement