Wednesday, April 24, 2024

Surayapet : ఎద్దుల బండిపై.. రైతు వేదికకు వచ్చిన.. మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట రూరల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. సూర్యపేట మండలం ఎoడ్లపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ లతో బారి ర్యాలీ నిర్వహించారు. ఎడ్ల బండిపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ర్యాలీ లో పాల్గొని ఎద్దుల బండిపై సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement