Thursday, March 28, 2024

కుంటలో విద్యార్థి మృతి.. స్కూల్ ముందు పేరెంట్స్ బైఠాయింపు

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న రెండో తరగతి బాలుడు అల్లం విశాంత్ (7సం) కుంటలో ఈతకి వెళ్లి మృతిచెందాడు. స్కూల్ నుండి ఇద్దరు బాలురుతో కలిసి కుంటలో దిగిన విశాంత్ కు ఈత రాకపోవడంతో మృతిచెందాడు. అయితే తన కుమారుని చావుకు ఉపాధ్యాయులే బాధ్యులని.. మృతుదేహంతో త‌ల్లిదండ్రులు స్కూల్ ముందు బైఠాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement