Thursday, April 18, 2024

ర్యాగింగ్ ఘ‌ట‌న రుజువైతే క‌ఠిన చ‌ర్య‌లు : హ‌రీశ్ రావు

సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ క‌ల‌క‌లం చోటుచేసుకుంది. సీనియ‌ర్ల ర్యాగింగ్ పై వైద్య‌ విద్యార్థి ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే. అయితే సూర్యాపేట ర్యాగింగ్ ఘ‌ట‌నపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు స్పందించారు. ర్యాగింగ్ విష‌యం ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చింద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని, ఈరోజు మ‌ధ్యాహ్నానికి రిపోర్టు వ‌స్తుంద‌ని, రిపోర్టు రాగానే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement