Friday, March 29, 2024

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. రాజాపేట మండలంలోని దూదివేంకటాపురం గ్రామానికి చెందిన గ్యాదరి భిక్షపతి, నక్కిర్తి సిద్ధులు, మంగ సిద్ధులుకు చెందిన 14 గొర్రెలు మృతి చెందాయి. సుమారు రూ. 70 వేల నష్టం వాటిల్లిందని రోధిస్తూ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement