Friday, April 19, 2024

పట్టణ ప్రగతిలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు రాష్ట్రస్థాయి అవార్డు

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. రాష్ట్ర స్థాయి అవార్డును మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ను ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. మంత్రి అజయ్ సారథ్యంలో తీసుకుంటున్న సత్వర నిర్ణయాలు నగరాభివృద్ధికి బాటలు వేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement