Friday, April 26, 2024

డాక్టర్​ రూంలోకొచ్చి బుసకొట్టింది.. ప్రభుత్వ ఆస్పత్రిలో నాగుపాము కలకలం

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవ్వాల నాగుపాము క‌ల‌క‌లం సృష్టించింది. బుధవారం సాయంత్రం డాక్ట‌ర్ గదిలోకి వ‌చ్చిన‌ నాగుపాము కలకలం రేపింది. దీంతో డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది పామును చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వగా, పామును చూడటానికి జనం ఎగ‌బ‌డ్డారు. అనంతరం పామును చంపేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement