Wednesday, April 24, 2024

శ్రీధర్ కేంద్రానికి, సునీల్ సింగరేణి కి..

హైదరాబాద్ – సింగరేణి సీఎండీ నడిమెట్ల శ్రీధర్‌ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఎన్‌ఎండీసీ చైర్మన్‌గా నియామకమయ్యారు. దీంతో సింగరేణి నూతన సీఎండి గా సునీల్ శర్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇంతకుముందు సీఎండి గా పనిచేసిన ఎన్ శ్రీధర్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగానే నూతన సీఎండి గా సునీల్ శర్మకు సీఎం డి బాధ్యతలు అప్పగించారు . కొత్త సిఎండీ సునీల్ శర్మ . ముఖ్యమంత్రి కేసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. కొత్త సీఎండి నీ కెసిఆర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement