Wednesday, April 24, 2024

Siddipet : నవ ధాన్యాలతో కేసీఆర్.. హ‌రీష్ రావుల బొమ్మ‌లు

సిద్దిపేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో.. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో .. రైతు దినోత్సవం.. సందర్భంగా.. రైతులు పండించిన ధాన్యం తో సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ రావుల చిత్ర పటాలతో రైతు దినోత్సవం అని బొమ్మ‌లు గీశారు… అదేవిధంగా నేడు మంత్రి హరీష్ రావు జన్మదినోత్సం సందర్భంగా వేడుకలు నిర్వహించారు.నవ శకానికి నాంది పలికిన‌ నాయకులకి.. నవ ధాన్యాలతో ఆత్మీయ అభిమానం చాటారు రైతులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement